Visakha updates: NAD ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ..

HMTV
By HMTV
Published on: 2020-10-04 06:23:10

విశాఖ జిల్లా.. 

-విశాఖ NAD ఫ్లైఓవర్ గోపాలపట్నం వైపు వెళ్లే మార్గాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ

-ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎం.పి ఎంవివి సత్యనారాయణ, జిల్లా అధికారులు.

HMTV

HMTV

Next Story