Visakha Updates: గాజువాక యారాడ ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం..

విశాఖ...

-కూలీలను తీసుకు వెళ్తున్న రైలీంగ్ ను ఢీ కొని బొలెరో బోల్తా.

-ఘటనా స్థలంలోనే ఇద్దరు కూలీలు మృతి, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు.

-పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం. మృతులను తాడిచెట్ల పాలెంకు చెందిన మోహన్,గాజువాకకు చెందిన శేఖర్ గా గుర్తింపు.

-గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు .

Show Full Article
Print Article
Next Story
More Stories