Visakha Updates: వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాగిరెడ్డి...

విశాఖ జిల్లా...

* విశాఖ జిల్లా గాజువాకలో ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన వరలక్ష్మీ కుటుంబాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పరామర్శించారు.

* ఘటన పైశాచికమైనదని.తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

* బాధితురాలి కుటంబానికి సీఎం జగన్ పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారని, తనవంతు సహాయ సహకారాలు అంద చేస్తానని హామీ ఇచ్చారు.

* దిశ యాప్ పై ప్రతి ఆడపిల్ల అవగాహాన పెంచుకోవాలని, తక్షణ సాయం కోసం ఆపదలో వున్నప్పుడు పోలిసులను సంప్రదించాలని నాగిరెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories