Visakha Updates: వరలక్ష్మి కేసులో సంచలన విషయాలు...

 విశాఖ 

* విశాఖలో సంచలనం సృష్టించిన వరలక్ష్మి హత్య కేసులో నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సంచలన విషయాలు వెల్లడించారు.

* నిందితుడు అఖిల్ పథకం ప్రకారమే వరలక్ష్మిని హత్య చేశాడని తెలిపారు.

* దాడి అనంతరం తప్పించుకునేందుకు కథలు చెప్పే ప్రయత్నం చేశాడని, ఘటనలో మరొకరి ప్రమేయం ఉన్నట్లు ఇప్పటి వరకూ తేలలేదన్నారు.

* కేసుని దిశా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories