Visakha updates: గత పాలకులు బీసీలను మోసం చేశారు!

విశాఖ..

-ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కామెంట్స్

-భారతదేశంలోనే బీసిలకు పెద్దపీట వేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి.

-కలలో కూడా ఊహించని విధంగా ముఖ్యమంత్రి బీసిలకు న్యాయం చేశారు.

-తెలుగుదేశం పార్టీ నాయకులు కుక్కులులాగా మెరుగుతున్నారు.

-టిడిపిలో కుక్కులాగ ఉండలేకే వైసిపీ పార్టీకి మద్ధతు ఇచ్చాను.

Show Full Article
Print Article
Next Story
More Stories