Visakha updates: ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది నరేంద్రమోదీ కల: విష్ణుకుమార్ రాజు..

విశాఖ..

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కామెంట్స్...

-ఈ విషయంలో గత ప్రభుత్వం బాగా చొరవ చూపింది

-కేంద్రం 7 లక్ష ల పైగా ఇళ్లను ఏపీకి కేటాయించింది

-రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ..ఇల్లు నిర్మాణం ఆపేశారు..

-విశాఖలో గతంలో వచ్చిన ఇళ్ల దరఖాస్తులను రద్దు చేయడం దారుణం

-అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చివేశారు..

-ఆయన కూలచడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు

-ఇది రద్దుల ప్రభుత్వం.. కూల్చివేతల ప్రభుత్వం..

-వైసీపీ సర్కారు అనాలోచిత చర్యల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..ముఖ్యమంత్రి గమనించాలి

-రివర్స్ టెండరింగ్ లో లాభం లేదు..

-ఎన్ డి ఏ కూటమిలో వైసిపి చేరుతుందని అనుకోను

-మీరు రాజీనామా చేస్తే..మళ్ళి పోటీకి అన్ని సర్దుకావాలి

-ఎమ్మెల్యేలు రాజీనామా లు చేసి ఇతర పార్టీలోకి వెళ్తే..నాయకుల మీద గౌరవం ఉంటుంది

-ఏపీలో ఉన్న మందు బ్రాండ్లు.. ఇంకా ఎక్కడ కనబడవు

-వచ్చే ఎన్నికల్లో జనసేన బిజేపి కలసి పోటీ చేసి రాష్ట్రం అధికారంలోకి వస్తాం..

Show Full Article
Print Article
Next Story
More Stories