Visakha updates: కొండచరియులు విరిగి మూడేళ్ల బాలిక మృతి...

HMTV
By HMTV
Published on: 2020-10-06 04:13:09

విశాఖ..

-మురళీనగర్ ,సాయిరాంనగర్ లో కొండచరియులు విరిగి మూడేళ్ల బాలిక గంగోత్రి మృతి.

-ఇటీవలే కురిస్తున్న వర్షాలు కారణంగా కొండచరియలు రేకులు షేడ్డుపై పడినట్లుగా స్థానికులు అంచనా.

-మరో నలుగురికి తప్పిన ప్రమాదం.

HMTV

HMTV

Next Story