Visakha updates: కొండచరియులు విరిగి మూడేళ్ల బాలిక మృతి...
విశాఖ..
-మురళీనగర్ ,సాయిరాంనగర్ లో కొండచరియులు విరిగి మూడేళ్ల బాలిక గంగోత్రి మృతి.
-ఇటీవలే కురిస్తున్న వర్షాలు కారణంగా కొండచరియలు రేకులు షేడ్డుపై పడినట్లుగా స్థానికులు అంచనా.
-మరో నలుగురికి తప్పిన ప్రమాదం.
Next Story



