Visakha updates: సైబర్ నేరగాళ్ల మాయ..

HMTV
By HMTV
Published on: 2020-09-30 05:17:42

విశాఖ..

-నౌకాదళ విశ్రాంత అధికారికుచ్చుటోపీ..

-బహుమతి వచ్చిందంటూ రూ.1.60 కోట్లు వసూలు

-అదికమొత్తం లో నగదు బదిలీలు కావడంతో ఎంక్వయిరీ చేసిన సిబిఐ

-బాధితుడు ఫోన్ కాల్ చేసి వివరాలు అడిగిన సిబిఐ

-వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం

-సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు

HMTV

HMTV

Next Story