Visakha updates: నేడు రెండు తెలుగు రాష్ట్రా లలో మన్యం బంద్ కి పిలుపు నిచ్చిన గిరిజన జెఎసి సంఘాలు..

HMTV
By HMTV
Published on: 2020-09-29 03:42:40

విశాఖ..

-గిరిజన ఉద్యోగ సంఘాలు బంద్ కు పిలుపు నివ్వడం తో నిర్మానుష్యంగా మారిన మన్యంలోని చింతపల్లి, పాడేరు, అరకు

-మూతపడిన వ్యాపార సంస్థలు, బంద్ కు మద్దతు పలికిన మావోయిస్టులు

HMTV

HMTV

Next Story