Visakha updates: ఈ రాష్ట్రంలో హిందు మతం పట్ల నిరసన భావం ఉంది: శ్రీనివాసనంద స్వామిజీ..

విశాఖ....

-మంత్రి వర్గంలో ఉన్న మంత్రులు తిరుపతి పట్ల, హిందూత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు

-టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి డిక్లరేషన్ పై వివాదం తీసుకొచ్చారు.

-సీఎం జగన్ రెండో సారి హిందువులకు పంగనామాలు పెట్టారు.

-మంచి చెప్పిన అధికారులు ఎల్ వి సుబ్రమణ్యం, జె వి ఎస్ ప్రసాద్ లను ప్రక్కకు పెట్టారు.

-హిందు మతాన్ని మంట కలపడానికి ఈప్రభుత్వం నడుముకట్టింది.

-మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు రాజీనామా చేసి అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ చేసిన రాష్ట్ర సాధు పరిషత్.

-సీఎం జగన్ ..తాను హిందువునని ప్రకటించాలి లేదా వారి తరుపున శారదా పీఠాధిపతి చెప్పగలరా - రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి     స్వామీజీ.

Show Full Article
Print Article
Next Story
More Stories