Visakha updates: జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు ఉండగా ప్రభుత్వ పెద్దలు పనులు చేయడం కోసం కొత్తగా మూడో జె సి ని తీసుకువచ్చారు..అయ్యన్న పాత్రుడు..

విశాఖ..

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్

-22 ఏ ప్రభుత్వ భూములు ఎన్ని ఫైలును ఇప్పటివరకు మీరు వచ్చిన తర్వాత నడిపించారు

-జె సీ వేణుగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత జిల్లాలో ఎక్కడ ఇసుక దొరకలేదు

-మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి ఆయనే స్వయంగా ఆ ప్రాంతాల సందర్శించి కొలతలు వేయడం వెనక మర్మమేమిటి

-ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Show Full Article
Print Article
Next Story
More Stories