Visakha updates: సీఎం జగన్మోహనరెడ్డికి హిందువుల మీద కోపం ఎందుకో అర్థం కావడం లేదు...మాజీ మంత్రి అయ్యనపాత్రుడు..

విశాఖ..

-మాజీ మంత్రి అయ్యనపాత్రుడు కామెంట్స్...

-తూర్పు గోదావరి జిల్లాలోని సింహాచలంనకు చెందిన భూముల్లోని ఇసుక, గ్రావెల్ ను చైర్మన్ తను స్వయంగా కలెక్టర్ కు లెటర్ రాసి, అమ్మకం చేయడం   అన్యాయం - మాజీ మంత్రి అయ్యన్న

-నిబంధనల ప్రకారం పాలకమండలిలో తీర్మానం చేస్తే ఆలయ ఈవో చర్యలు తీసుకోవాల్సి ఉంది. దానికి

-భిన్నంగా చైర్మన్ వ్యవహారించడం దారుణం..

-15 నెలల కాలంలో మూడు దేవాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి..

-16 గుళ్ల గోపురాలు పడగొట్టడం జరిగింది. వీటిపై సీఎం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు...

-అంతర్వేది ఘటనపై పట్టించుకున్న మాదిరిగానే సింహాచలం దోపిడీలపై జిల్లా మంత్రులు కూడా స్పందించాలి...

Show Full Article
Print Article
Next Story
More Stories