Visakha Updates: పద్మనాభం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు...

 విశాఖ

*అనంతరం వెంకటాపురంలో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంచిన మంత్రి.

*మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

*జిల్లా వ్యాప్తంగా 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.

*రైతులు 17 శాతం తేమతో ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి తీసుకు రావచ్చు.

*మద్దతు ధర గ్రేడ్ వన్ 1888 రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు.

*తుఫాన్ , వరదల వల్ల పంట ఎంత నష్టయిన పూర్తిగా నష్ట పరిహారాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

*సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూముల రైతుల‌కు వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ప‌థ‌కం ఒక వ‌రం లాంటిది.

*అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాము.

Show Full Article
Print Article
Next Story
More Stories