Visakha Updates: విశాఖలో ఉద్యోగాల పేరిట మోసం..

విశాఖ..

-డీసీపీ ఐశ్వర్య రస్తోగి కామెంట్స్

-ఇటీవల జరిగిన సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కానిస్టేబుల్స్

-ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల అరెస్ట్

-కానిస్టేబుళ్ళుగా పనిచేస్తున్న బి. మనోజ్ కుమార్,ఏ రమణ, బి.హరికృష్ణ

-తిరుపతి నాయక్ అనే వ్యక్తి దగ్గర నుండి 8 లక్షల 90 వేల రూపాయలు వసూలు

-ఇప్పటి వరకు 28 మందిని మోసగించినట్లు గుర్తించాం

-2019 జులై నుండి సస్పెన్షన్ లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories