Visakha-Srikanth Case: శిరోముండనమ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీ కోరిన పోలీసులు..

HMTV
By HMTV
Published on: 2020-09-10 12:17:12

విశాఖ..

-శ్రీకాంత్ శిరోముండనము కేసు..

-నూతననాయుడుభార్య మధుప్రియ,ఇందిరా,వరహలను కస్టడీకి అనుమతించిన కోర్టు

-రెండు రోజుల పోలీసులు కస్టడీ కి అనుమతించిన కోర్టు

-రెండు రోజుల పాటు ముగ్గురు నిందితులు ను విచారించనున్న పోలీసులు

HMTV

HMTV

Next Story