Vijayawada updates: గ్రామ వార్డ్ సచివాలయ పరీక్షలకు 72.89% మంది హాజరయ్యారు..

విజయవాడ..

కలెక్టర్ ఇంతియాజ్..

-కరోన బాధితులకు ప్రత్యేక రూంలతో పాటి పీపీ కిట్స్ తో పరిక్షలు నిర్వహించం.

-జిల్లాలో ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి పరిక్షలు నిర్వహించం.

-హెల్ప్ డెస్క్... కరోన ధర్మల్ స్క్రీనింగ్ చేసేకె పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇచ్చాము.

-32,405 మంది గైహాజరయ్యారు.

-87,136 మంది హాజరయ్యారు.

-పరీక్ష కేంద్రంలో గదికి 12 మందిని మాత్రమే అనుమతి ఇచ్చాము.

Show Full Article
Print Article
Next Story
More Stories