Vijayawada updates: నేరం జరిగిన 48 గంటల్లో ఈ కేసు ఛేధించాం..సీపీ బి.శ్రీనివాసులు..

విజయవాడ..

విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు

-48.50లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని డాక్టర్ మురళీధర్ కంప్లైంట్ ఇచ్చారు

-ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది సూత్రధారులు, పాత్రధారులు

-కేటరింగ్ నాగేంద్ర, పీఆర్ఓ మెండెం విజయ్, తాడేపల్లికి చెందిన క్రిమినల్స్ తో కలిసి డెకాయిటీ చేసారు

-ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేసాం

-నగదు 34.75లక్షల రూపాయలు, 48గ్రాముల బంగారం రికవరీ చేసాం

-వెస్లీ అనే వ్యక్తికి నేర చరిత్ర ఉంది

-ప్రతీ నెల లక్షల్లో బ్యాంకు ఈఎంఐ లు కట్టాలని డాక్టర్ తెలిపారు

-మొత్తం బిల్డింగ్ మరమ్మత్తులు జరిగిన తరువాత సీసీ కెమెరాలు పెడతామన్నారు డాక్టర్

-20 లక్షలు కట్టామని డాక్టర్ భార్యతో నిందితులు చెప్పారు

-పీఆర్ఓ నే ముందుగా డాక్టర్ భార్యను ఎవరో బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నారని అలర్ట్ చేసారు

Show Full Article
Print Article
Next Story
More Stories