Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..

 విజయవాడ...

- విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి చర్యలు చేపట్టండి.

- గత నెల 19 నుండి విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఆందోళన చేపట్టారు.

- యాజమాన్యం, జెఏసిల మధ్య అక్టోబరు 28న జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

- దీంతో విద్యుత్ ఉద్యోగులు పోరాటానికి సమాయత్తమవుతున్నారు.

- 2003 విద్యుత్ చట్టానికి 2020 పేరుతో సవరణలు చేయటం తగదు.

- జెన్కో ఆధ్వర్యంలోని ఆర్టీపీపీలో, ఎన్ టి పి ఎస్ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభించాలి.

- కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories