Vijayawada Updates: నంద్యాలలో దారుణం....

 విజయవాడ

- బాజి, బీజేపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు

- నంద్యాలలో ఒక పేద కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా భాదకరణం.

- దానికి కారణం అయిన వారని కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి.

- సంఘటన జరిగిన 5 రోజుల తరువాత ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిసింది.

- ఈ అంశం కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కానీ మతానికి సంబంధించింది కాదు.

- విధ్వంసక శక్తులు ప్రజల్లో చేరి మతం ముసుగులో విధ్వంసం చేయడానికీ కుట్రలు జరుగుతున్నాయి.

- ఇప్పటి ప్రభుత్వం అన్ని వర్గాలని కులాల వారిగా మతాల వారిగా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నాయి.

- దయచేసి మైనారిటీలతో రాజకీయాలు చేయొద్దు అని బీజేపీ కోరుకుంటుంది.

- అభివృద్ధి పక్కన పెట్టి అరాచకాలు, అక్రమాలు చేస్తున్నాయి.

- ముఖ్యమంత్రి, మంత్రులు, స్థాయి దిగజారి మాట్లాడటం బీజేపీ కండిస్తుంది. 

Show Full Article
Print Article
Next Story
More Stories