Vijayawada Updates: దివ్య కేసులో ఇరవై రోజుల తర్వాత పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్ర..

విజయవాడ..

-బీటెక్ విద్యార్థిని దివ్య హత్య కేసులో ఇరవై రోజుల తర్వాత పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్ర

-వైద్యపర చిక్కులతో ఆలస్యమైన అరెస్ట్

-నిందితుడు నాగేంద్రను విచారిస్తున్న పోలీసులు

-హత్యకు గల అసలు కారణాలు రాబడుతున్న దిశా టీం

-నాగేంద్ర వెల్లడించిన ఆరుమంది స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేయనున్న ప్రత్యేక బృందం

-హత్య కేసులో ఇప్పటికే 45 మంది సాక్షులనుంచి వివరాలు సేకరణ

-చార్జిషీట్ ,రిమాండ్ రిపోర్ట్ సిద్ధం

-ఈరోజు మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు

-సమగ్ర విచారణ కోసం వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం

Show Full Article
Print Article
Next Story
More Stories