Vijayawada Updates: అమరావతిని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యం తో వైసిపి ప్రభుత్వం పని‌ చేస్తుంది...

విజయవాడ

-బోండా ఉమ మాజీ mla

-315రోజులుగా రైతులు, మహిళల లు ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించక పోవడం దారుణం

-ఎప్పుడూ బయటకు రాని మహిళలు ఆవేదన‌ వ్యక్తం చేస్తుంటే‌.. పోలీసులు తో కొట్టించా

-అనేక అక్రమ కేసులు పెట్టినా .. భయపడకుండా ఉద్యమం ‌కొనసాగిస్తున్నారు

-ఇప్పటికే అనేక మంది రైతులను జైలుకు పంపారు

-అమరావతి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా కార్యక్రమం చేపడి మళ్లీ కేసులు పెట్టారు

-ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడమే కాక, తీవ్రవాదులు కు తరహాలో రైతులకు సంకెళ్లు‌ వేయడం నీచమైన చర్య

-అన్నదాతలను ఏవిధంగాఈ ప్రభుత్వం చూస్తుందో ఆలోచించండి

-అమరావతి అనుకూలంగా ఉద్యమం చేసిన‌వారిని అణచివేయాలని జగన్ చూస్తున్నా

-ఎపి లో పోలీసులు రాజ్యం నడుస్తుంది... వారిని అడ్డం పెట్టుకొని జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు

-ఈ ఘటనల పై జాతీయ మానవుల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

-ఫిర్యాదు వెనక్కి తీసుకుంటామన్న కూఢా.. పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం‌ సరి కాదు

-న్యాయ పరంగా కూడా పోలీసులు, ప్రభుత్వం పై పిటీషన్ వేస్తాం

-జిఒ నెంబర్ 21 ప్రకారం ప్రజలపై ఫైన్ల భారం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది

-ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ప్రజల నుంచి చిన్న తప్పులకే భారీ జరిమానాలు వేస్తారా

-దీని వల్ల అవినీతి మరింత పెరిగే అవకాశం ఉంది

-సాక్షి పత్రిక లో ఇష్టం వచ్చినట్లు గా యాడ్ ల రూపంలో ప్రభుత్వ సొమ్మును కూడ పెడుతున్నారు

-ప్రజలు నిబంధనలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

-అంతేకానీ తప్పులు దొరికాయని ప్రజల నుంచి వేలకు‌ వేలు బాధేయడం దుర్మార్గం

-భరత్ అను నేను సినిమా ప్రభావం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారేమో

-ఈ 21జిఒ వల్ల... కొంతమంది అధికారులు వసూళ్ల కూడా మొదలు పెట్టారు

-ఈ జిఒ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నిరసన కార్యక్రమాలు చేపడుతుంది

-ఇటువంటి తుగ్లక్ జిఒలు, తుగ్లక్ నిర్ణయాలను ఉపసంహరించు కోవాల

Show Full Article
Print Article
Next Story
More Stories