Vijayawada updates: బెజవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు..

HMTV
By HMTV
Published on: 2020-10-20 15:16:43

  విజయవాడ..

-పోరంకిలో క్రికెట్ బెట్టింగ్ స్ధావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

-ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

-3.88లక్షలు నగదు స్వాదీనం

-10 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, టీవీ సీజ్

-క్రికెట్ మజా యాప్ ద్వారా ఆన్ లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు

HMTV

HMTV

Next Story