Vijayawada updates: విజయవాడ శివరులో ధారుణం...

విజయవాడ..

-పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి దారుణ హత్య..

-తుపాకీతో కాల్ చంపిన దుండగులు..

-రియల్ ఎస్టేట్ వివాదంగా అనుమానo వ్యక్తం చేస్తున్న పోలీసులు..

-రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన ఘటన..

-పోలీసు కమిషనరేట్లో అటెండర్ గా పనిచేస్తు మృతుడు మహేష్..

-నున్న బైపాస్ రోడ్ లోని సుబ్బారెడ్డి బార్& రెస్టారెంట్ వద్ద ఘటన..

-స్కూటీపై వచ్చి కాల్పులు చేసిన గుర్తు తెలియని వ్యక్తి..

-మృతుడు మహేష్ గా ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీ..

-ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన సిపి..

-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న పోలీసులు

Show Full Article
Print Article
Next Story
More Stories