Vijayawada updates: అమరావతి రాజధానిగా ఉంచాలని పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు..

విజయవాడ...

-శివారెడ్డి అమరావతి jac సభ్యులు..

-300రోజులకు ఉద్యమం చేరుతున్నా ప్రభుత్వం లో చలనం లేదు

-ఆది, సోమవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం

-ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరావతి కి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం

-ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కొంతమంది కు సంస్కారంతో మాట్లాడుతున్నారు

-ఆడవాళ్లు అని చూడకుండా దూషిస్తున్నారు

-మీకు చేతనైతే.. జగన్ దగ్గరకు వెళ్లి మూడు రాజధానులు సరి కాదని చెప్పాలి

-వాళ్లు ఒక మహిళకే పుట్టారనే ఇంగితం మరచి వ్యాఖ్యలు చేస్తున్నారు

-ఇప్పటికైనా తీరు మార్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి

Show Full Article
Print Article
Next Story
More Stories