Vijayawada updates: లింగాయపాలెం రైతుల్ని అడ్డుకున్న పోలీసులు...

విజయవాడ...

-కనకదుర్గమ్మ ఆలయానికి పొంగళ్లు తో మొక్కు చెల్లించేందుకు బయలు దేరిన లింగాయపాలెం రైతుల్ని అడ్డుకున్న పోలీసులు.

-ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుకున్న పోలీసులు.

-రైతుల కండువా, రైతు జెండా తిస్తేనే దుర్గ గుడి కి అనుమతి ఇస్తాం అని అంటున్న పోలీసులు

-ఉదయాన్నే కాలినడకన లింగాయపాలెం నుండి సీడ్ ఆక్సిస్ రోడ్ పైనుండి దుర్గ గుడికి బయలుదేరిన రైతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories