Vijayawada updates: జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం!
కృష్ణాజిల్లా..
-జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-అక్టోబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకే 40 శాతం వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ పూర్తి
-లబ్ధిదారుల వద్దకే వెళ్లి పంపిణీ చేసిన వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లు
Next Story



