Vijayawada updates: ఏపీ సీఎం జగన్ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు..

విజయవాడ..

కన్నబాబు....ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి:

-ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభం లో ఉండే పరిస్థితి వస్తుందని అనవసర ప్రచారం చేస్తున్నారు.

-ప్రస్తుతం చంద్రబాబు మతాన్ని ఎంచుకుని. దారుణ ప్రచారం చేస్తున్నారు

-అంతర్వేది రథం సంఘటన పై ఇంకా రాజకీయం చేస్తున్నారు.

-ప్రతిదీ రాజకీయం చేసి బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు.

-జరిగిన దాడుల ఘటనల వెనుక టీడీపీ హస్తం ఉందని విచారణలో తేలినట్టు నాకు సమాచారం ఉంది

-డిజిపి ని ఇష్టారాజ్యంగా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.

-పోలీస్ వ్యవస్థ ను దిగ జార్చారని బాబు మాట్లాడ్డం తప్పు.

-ప్రజల్లో వ్యవస్థ ల గొప్పతనాన్ని దిగ జారుస్తున్నారు బాబు..

-చంద్రబాబు ను ఇలాగే వదిలేస్తే అమ్మఒడి....ఆరోగ్య శ్రీ కూడా తన పథకాలే అంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories