Vijayawada updates: వ్యవసాయ బిల్లులపై మోదీ సర్కారుకు ధన్యవాద తీర్మానం..

విజయవాడ..

-రాష్ట్ర పదాధికారుల సమావేశం లో బీజేపీ తీర్మానాలు.

-తిరుమల దర్శనం లో హోదాలకు సంబంధం లేకుండా, ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ తీర్మానం

-హిందూ దేవలయాల రక్షణ విషయం లో పోరాటం కొనసాగించాలని సమావేశం లో నిర్ణయం

-తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ- జనసేన తరుపున పోటీలో దిగాలని నిర్ణయం

-తిరుపతి ఉప ఎన్నికను సవాల్ గా తీసుకోవాలని నిర్ణయం

-టీటీడీ డిపాజిట్ లపైన బీజేపీ సమావేశం లో నిర్ణయం

-Ttd డిపాజిట్ లు మల్లింపు ప్రభుత్వ ఎత్తుగడ గా అభిప్రాయ పడ్డ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories