Vijayawada updates: ఛీఫ్ సెక్రటరీ, డీజిపికి నోటీసులు జారీ చేసిన ఎన్.హెచ్.ఆర్.సి.!

విజయవాడ..

-పీసీసీ ఉపాధ్యక్షుడు, డా. గంగాదర్ పై సి.ఐ.డి. కేసు నమోదు చేసిన వ్యవహారం పై స్పందించిన ఎన్.హెచ్.ఆర్.సి.

-ఈ వ్యవహారంలో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు

-భవిష్యత్ లో ఇటువంటి ఇబ్బందులు మరెవరికి కల్పించకూడదని ఆదేశించిన ఎన్.హెచ్.ఆర్.సి.

Show Full Article
Print Article
Next Story
More Stories