vijayawada updates: సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసాము..సురేష్ బాబు- దుర్గగుడి ఈవో..

HMTV
By HMTV
Published on: 2020-09-17 09:01:11

విజయవాడ..

సురేష్ బాబు- దుర్గగుడి ఈవో:-

-2018 తరవాత ఈ రథాన్ని తీయలేదు.

-స్టోర్ రూమ్ తాళాలు నా దగ్గర ఉండవు.

-అక్కడ లేవు కాబట్టి స్టోర్ రూమ్ లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నిన్న పరిశీలించాము.

-అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసాము.

HMTV

HMTV

Next Story