Vijayawada updates: సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..

విజయవాడ..

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..

-రాష్ట్రంలోని డ్వాక్రా మహిలలందరికీ ఈరోజు పండుగ రోజు

-27 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు

-అన్న మాట ప్రకారం సీఎం జగన్ 4 విడతల్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారు

-88 లక్షల మంది మహిళల నమ్మకాన్ని సీఎం నిలబెట్టారు

-కరోనా కష్టకాలంలోనూ మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు

-1400 కోట్ల సున్నా వడ్డీ నిధులిచ్చి డ్వాక్రా సంఘాలకు ఊపిరి పోశారు

-అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో

-పిల్లలను చదివించుకునే అవకాశాన్ని మహిళలకిచ్చారు

-దిశ చట్టం, 30 లక్షల ఇళ్ల పట్టాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు

-మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు జగన్

-వైఎస్సార్ చేయూత తో మహిళల స్వయం ఉపాదికి అవకాశం కల్పించారు

Show Full Article
Print Article
Next Story
More Stories