Vijayawada updates: లిబర్టీ హాస్పిటల్ పై ఏపీ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన సరళ అనే బాధితురాలు..

విజయవాడ:

-కరోనా ట్రీట్మెంట్ కు 15 లక్షలు తీసుకుని సరైన వైద్యం అందించక పోవడం వల్ల తన భర్త మరణించాడని ఫిర్యాదు లో పేర్కొన్న బాధితురాలు.

-15 లక్షలు తీసుకుని బిల్స్ ఇవ్వడం లేదని, కరోనా చికిత్స పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ ఫిర్యాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories