Vijayawada Updates: టిడ్కో ఇళ్లు పై తెలుగుదేశం పార్టీ పోరాటం తో వైసీపీ మొద్దు నిద్ర లేచింది...

  విజయవాడ

  బోండా ఉమా మహేశ్వర రావు (టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

- నవరత్నాల హామీ లో అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు

- 18 నేలల జగన్ పాలనలో రాష్టంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు

- చంద్రబాబు కట్టిన 8 లక్షల ఇళ్లను వైసీపీ హామీ ఇచ్చి నట్లుగా ఉచితంగా పేదలకు ఇవ్వాలి

- రాష్టంలో 30 లక్షల పేదలకు సెంటు భూమి అనిచెప్పి మోసం చేసిన వైసీపీ

- తెలుగుదేశం పార్టీ ఎక్కడా పేదల స్థలాలపై కోర్టుకి వెళ్ళలేదు

- సెంటు స్థలం పేరుతో వైసీపీ 4 వేల కోట్లు అవినీతి చేసింది వాటాలు తేలకే ఆలస్యం

- పేదల కోసం వైసీపీ కొన్న భూములు లలో జరిగిన అవినీతి పై మా వద్ద ఆధారాలు వున్నాయి

- సిట్, విజిలెన్స్ దర్యాప్తు వేసే ధైర్యం వైసీపీ కి వుందా?

Show Full Article
Print Article
Next Story
More Stories