Vijayawada Updates: మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమం..

విజయవాడ..

-ఎమ్మెల్యే-బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్- మల్లాది విష్ణు:

-సింగ్ నగర్ 58,59 డివిజన్లలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో, ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమం.

-డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

-మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాల వ్యవధిలో విజయవాడ నగర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.

-నగరంలో నూతనంగా ఫ్లైఓవర్లు, పోలీస్ స్టేషన్లు, సిసి రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం.

-సంక్షేమ,అభివృద్ధి పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

-స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.

-టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఏజెంటుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రవర్తిస్తున్నారు.

-చంద్రబాబు చేస్తున్న దగా,కుట్ర, నీచ రాజకీయాలు

-ప్రజలు గమనిస్తున్నారు.

-రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని తిరస్కరించిన బుద్ధి రాలేదు.

-పత్రికలు అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ప్రజలు చూస్తున్నారు.

-సీఎం జగన్ పేదలు ప్రజలకు ఉచితంగా ఇల్లు కేటాయించే విషయంలో చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు

Show Full Article
Print Article
Next Story
More Stories