Vijayawada Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..

 విజయవాడ...

 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

-లబ్ధిదారులకు టిడ్ కో ఇళ్లు కేటాయించి, సంక్రాంతి పండుగైనా ఆ ఇళ్లలో జరుపుకునేలా చూడండి.

-లక్షలాది ఇళ్ల నిర్మాణం 2019 ఫిబ్రవరి నాటికి పూర్తయింది.

-మరికొన్ని ఇళ్లకు విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించి, తుది మెరుగులు దిద్దాల్సి ఉంది.

-సిపిఐ చేపట్టిన టిడ్ కో ఇళ్ల పోరాటంతో మున్సిపల్ కమిషనర్లు ఇళ్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు.

-తక్షణమే లబ్ధిదారులకు ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికైనా చర్యలు చేపట్టగలరు.

Show Full Article
Print Article
Next Story
More Stories