VIJAYAWADA NEWS: పారిశుధ్య కార్మికుల ధర్నా
విజయవాడ: సిఆర్డిఏ కార్యాలయం వద్ద రాజధాని అమరావతి పారిశుధ్య కార్మికులకు చెల్లించవలసిన 7 నెలల వేతన బకాయిలు తక్షణమే ఇవ్వాలని కోరుతూ
సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా.
పలువురు నాయకుల అరెస్టు ,సీపీఎం రాష్ట్ర నాయకుడు బాబు రావు గృహ నిర్బంధం
అరెస్ట్ చేసిన నాయకులు, కార్మికులను,కృష్ణలంక ,గవర్నర్పేట ,వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
అమరావతి నుండి కార్మికులు రాకుండా గ్రామాల్లోనే అడ్డుకున్న పోలీసులు
Next Story



