Vijayawada-Kanaka Durga: దుర్గ గుడిలో‌ సింహాల మాయంపై కేసు నమోదు చేసాం..సీపీ బి.శ్రీనివాసులు..

విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు..

-గుడి ఈఓను కూడా పిలిచాం సంఘటన జరగడానికి ముందే

-మొత్తం ప్రార్ధన మందిరాల వారిని కూడా పిలిచాం

-దుర్గగుడి సంఘటన జరగడానికి ముందే మీటింగ్ పిలిచి సీసీ కెమెరాలు పెట్టమన్నాం

-దేవాలయాలు, ప్రార్ధన మందిరాల వారు వాలంటీర్లను పెట్టుకోవాలి

-సీసీఎస్ కూడా దుర్గ గుడి సంఘటనపై విచారణ చేస్తారు

Show Full Article
Print Article
Next Story
More Stories