Vijayawada Durgamma updates: ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం..

విజయవాడ..

-దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన పాలకమండలి సభ్యులు

-దసర ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ బాబు

-సోమినాయుడు దుర్గగుడి ఛైర్మన్, ఈవో సురేశ్ బాబు

-37 అంశాలు సమావేశంలో చర్చించాం

-17 నుండి 25 వరకు దసర ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించాం

-ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేస్తాం

-ఆరడుగులు భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం

-మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

-మూల నక్షత్రం రోజున భక్తుల రద్దీని బట్టి కలెక్టర్ అనుమతితో ఆన్ లైన్ టిక్కెట్లు పెంచే ఆలోచన చేస్తాం

-ఈ సారి దసర ఉత్సవాలకు 4 నుండి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం

Show Full Article
Print Article
Next Story
More Stories