Vijayawada-Durgamma updates: దుర్గమ్మ వెండి రథం ప్రతిమలు చోరీ కేసు..

HMTV
By HMTV
Published on: 2020-09-22 11:42:11

విజయవాడ..

-శివాలయం దగ్గర పనులు చేసిన వర్కర్ల ను విచారిస్తున్న పోలీసులు

-పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీల నుంచి వర్కర్లను తీసుకువచ్చిన తాపీ మేస్త్రి

-నలుగురు మెస్ర్టీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

-లాక్ డౌన్ ముందు లాక్ డౌన్ తర్వాత 21 నెలల పాటు పనులు చేసిన కార్మికులు

HMTV

HMTV

Next Story