Vijayawada: 17అక్టోబరు నుంచి దుర్గమ్మ ఉత్స‌వాలు

విజయవాడ:  దసరా మహోత్సవాలు 17అక్టోబరు నుంచీ జరుగుతాయని దేవాదాయ శాఖామంత్రి, వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 

- అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఏర్పాట్లుపై చర్చించాం. 

- ప్రతీరోజూ పదివేల మంది దర్శనం చేసుకునేలా ఆన్ లైన్ టికెట్లు

- కోవిడ్ నిబంధనలు అనుసరించి దర్శనం చేసుకోవాలి. 

- ఆన్ లైన్ టికెట్లు ఉన్న వారికే దర్శనం. 

- నిర్దేశించిన టైం స్లాట్ ప్రకారం దర్శనం చేసుకోవాలి. 

- ఆయా డిపార్ట్మెంట్ల బాధ్యతల ప్రకారం పనిచేస్తాయి. 

- భక్తులందరూ కరోనా నేపథ్యంలో సహకరించాలి. 

- చాలా సేవాకార్యక్రమాలు పరోక్షంగా జరిపించేలా ఏర్పాటు. 

Show Full Article
Print Article
Next Story
More Stories