Vijayasai Reddy Tweet: నూతన విధానంతో పర్యాటక రంగానికి చిరునామాగా ఆంధ్రా

HMTV
By HMTV
Published on: 2020-08-21 07:09:01

అమరావతి: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

నూతన విధానంతో పర్యాటక రంగానికి చిరునామాగా ఆంధ్రా.

అరకులో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్ గారు ఆదేశించారు.

హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లో మంచి కాలేజ్ కూడా ఏర్పాటు కాబోతోంది.

రాష్ట్రంలో ఎకో, టెంపుల్ టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది. 


HMTV

HMTV

Next Story