Vijayanagaram: మిమ్స్ ఆసుపత్రి సిబ్బంది చేతివాటం..
విజయనగరం: కరోనాతో చనిపోయిన మహిళ వద్ద ఐదున్నర తులాల బంగారం మాయం
మృతదేహం వద్ద బంగారం మాయం చేసిన సిబ్బంది.
ఐదున్నర తులాలు విలువగల బంగారు గొలుసు, ఉంగరాలు మాయం
మృతదేహాన్ని కవర్ తో ప్యాక్ చేసి చూపించకుండా తరలించేందుకు ప్రయత్నం
సిబ్బందిని అడ్డుకుని ప్రశ్నించేసరికి బయటపడ్డ బంగారం అపహరణ విషయం.
Next Story



