Vellampalli Srinivas: సీఎం దుర్గ గుడి అభివృద్ధి నిధులు మంజూరు చేయడం హర్షణీయం..

 విజయవాడ

--దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

--రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి దుర్గ గుడి అభివృద్ధి 70 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం హర్షణీయం

--ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

--దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం..

Show Full Article
Print Article
Next Story
More Stories