V. Vijayasai Reddy Comments: డిడీఆర్సీ సమావేశంపై కొన్ని మీడియా చానెల్స్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి..

-hmtv తో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

-శాసనసభ్యులు తమ,తమ నియోజకవర్గాల్లో సమస్యలపై ఆ సమావేశంలో చర్చించాం.

-ప్రభుత్వ భూములు ఆక్రమణలు చేసేవారిని ఉపేక్షించేది లేదు.

-ఎంతటి వారిపైనా చట్టపరమైనచర్యలు తీసుకుంటాం.

-మూడు రాజధానులపై కొన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

-విశాఖను కాలుష్య రహిత నగరంగా మార్చనున్నాం.

-ప్రపంచంలోనే విశాఖపట్నం గొప్పనగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.

-రాబోయే ఐదు సంవత్సరాల్లో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది.

-విశాఖలో 200 చెరువులను కనులకు విందుగా ఉండేవిధంగా వసతి కల్పించనున్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories