UTTAM KUMAR: వ్యవసాయ బిల్లు రైతులకు గొడ్డలి పెట్టు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డి... టీపీసీసీ అధ్యక్షుడు: 

కేంద్ర వ్యవసాయ బిల్ నీరసంగా రైతుల పక్షాన తాము గవర్నర్ కలవడానికి మేము ప్రయత్నం చేసాము.

కానీ కేంద్రంలో బీజేపీ ఇక్కడ trs ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఇబంది పెడుతున్నాయి.

వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోలీసులు అనుమతినివ్వడం లేదు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పాస్ చేసుకున్న వ్యవసాయ బిల్లు  రైతులకు గొడ్డలి పెట్టు.

కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

కార్పోరేట్ కంపనీలకు మోడీ ప్రభుత్వం ఒక తొత్తు గా మారింది

Show Full Article
Print Article
Next Story
More Stories