Uthamkumar reddy: వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు!

-hmtv తో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి...

-మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు...

-మూడు రోజుల నుండి వరద నీటిలో ప్రజలు ఉంటే అధికారులు ఎవరూ రాలేదు...

-ప్రభుత్వం కనీసం స్పందించలేదు...

-చాలా ఖాళీలు బస్సులో ఇంకా వరదనీటి ముంపులోనే ఉన్నాయి...

-ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయింది...

-లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలి...

-ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వల హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వరద ముంపుకు గురయ్యాయి...

-రెండు రోజులైనా ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు రోడ్ల మీద పడ్డ చెట్లు కూడా ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి...

Show Full Article
Print Article
Next Story
More Stories