TS High court: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రి లలో కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ధాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ....

HMTV
By HMTV
Published on: 2020-09-07 09:28:53

టీఎస్ హైకోర్టు....

కరోనా లక్షణాలు ఉన్న వారికి సైతం గాంధీ ఉస్మానియా లో పరీక్షలు చేయట్లేదని కోర్టుకు తెలిపిన పిటీషనర్..

ప్రతి ప్రభుత్వ , ప్రైవేట్ హాస్పిటల్ లలో హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చినా ఇంకా బెడ్స్ వివరాలు డిస్ ప్లే పేటడం లేదని కోర్టు కు తెలిపిన పిటీషనర్..

కరోనా బారిన పడిన పేషంట్ల కోసం 104 హెల్ప్ లైన్ నంబర్ సేవలను ఉపోయోగించెల ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్...

దీనిపై విచారించిన కోర్ట్..

తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు అదేశం...

తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన హైకోర్టు.

HMTV

HMTV

Next Story