Tirumala updates: ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..

HMTV
By HMTV
Published on: 2020-08-27 05:05:53

తిరుమల :

-ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..

-రూ 10 లక్షల విరాళంను అందించిన విజయవాడకు చెందిన భక్తుడు వెంకట సుబ్బారావు..

-టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి నాదనీరాజనం వేదికపై విరాళం చెక్ ను అందజేసిన భక్తుడు..

HMTV

HMTV

Next Story