Tirumala Updates: రమణారెడ్డి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళం!

HMTV
By HMTV
Published on: 2020-11-06 12:34:58

  తిరుమల

* బెంగళూరుకు చెందిన భక్తుడు రమణారెడ్డి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ .10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

* విరాళం డిడిని టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి అందజేశారు

HMTV

HMTV

Next Story