Tirumala Updates: చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ...

  తిరుపతి

* స్కూళ్లు తెరవడంతో టీచర్లు, స్టూడెంట్స్ కు వ్యాపిస్తున్న కరోనా

* గడిచిన 2 రోజుల్లోనే 150 మంది టీచర్లకు కరోనా పాజిటివ్

* కోవిడ్ పరీక్షల కోసం క్యూ కడుతున్న టీచర్లు

* ఈనెల 8లోపు పరీక్షలు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశం

Show Full Article
Print Article
Next Story
More Stories